తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ కీలక ప్రకటన

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణ సేకరణ లో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ ను ఆహ్వానించిన నేపథ్యంలో…దాని బిల్డింగ్ లో పాల్గొనాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది విశాఖ ఉక్కు పోరాట కమిటీ. తెలంగాణ ప్రభుత్వ అధికారులు వస్తే భారీ ర్యాలీగా ఘనంగా స్వాగతించి తీసుకుని వెళతామని పేర్కొంది. ప్రజల అస్థిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలన్న KCRకు ధన్యవాదాలు చెప్పిన జెఏసీ….బహిరంగ సభను నిర్వహించేందుకు మేం సిద్ధం అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news