వైసీపీ కి 17 సీట్లు కూడా రావు: విష్ణు కుమార్ రాజు

-

తాజా విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు కాదు కదా 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు. విశాఖ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ శర్మ వైయస్ జగన్ రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని అన్నారు/ జగన్ ఓటర్ గుర్తింపు కార్డులను మార్ఫింగ్ చేయడం తిరుపతిలో ఉప ఎన్నికల నుండి మొదలుపెట్టారని అన్నారు. అలానే 30,000 దొంగ ఓట్లు వేయించారని అన్నారు.

విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో 40 వేల దొంగ ఓట్లు ఉన్నట్లు చెప్పారు ఇప్పటికీ 20,000 దొంగ ఓట్లు తొలగించాలని సమాచారం ఉందని చెప్పారు. అసలు వైసీపీకి 175 కాదు 17 సీట్లు కూడా రావు జగన్ కి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని అన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుక అని అడిగారు. అలానే వైయస్ షర్మిల కాంగ్రెస్ పిసిసిగా రావడం వైసిపి తీవ్ర ప్రభావం చూపించబోతోంది అని విష్ణుకుమార్ రాజు అన్నారు. దొంగ ఓట్లు దోచుకునే డబ్బు పంచి జగన్ మళ్ళీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news