లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: సీఎం జగన్

-

గడిచిన 58 నెలల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇవాళ నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ…’లంచాలు, వివక్ష లేని పాలన అందించాం అని అన్నారు. గతంలో పిల్లల చదువు కోసం ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాం అని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఎక్కడ చూసినా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి’ అని వైఎస్ జగన్ తెలిపారు.ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం’ అని సీఎం జగన్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news