వామ్మో.. పవిత్ర ఇంతమందితో ఎఫైర్ నడిపిందా..?

-

ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైన పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎక్కువగా హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ మెప్పించిన ఈమె ఈమధ్య కాలంలో నరేష్ తో సహజీవనం అంటూ బాగా హాట్ టాపిక్ గా మారింది. 2018లో వచ్చిన సమ్మోహనం సినిమా ద్వారా వీరిద్దరి జంటకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో చాలా సినిమాలలో వీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి నటించారు. ఇప్పుడు అదే చదువుతో నిన్న మైసూర్లో వివాహం చేసుకోవడం జరిగింది.

ఈ క్రమంలోనే పవిత్ర కు సంబంధించిన ఎన్నో వార్తలు ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవిత్ర నరేష్ ను వివాహం చేసుకోవడానికంటే ముందే ఇద్దరితో సహజీవనం చేసింది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మనకు నరేష్ కంటే ముందే కన్నడ నటుడు సుచేంద్రా ప్రసాదుతో ఆమె వివాహం జరిగింది అనే వార్తలు వైరల్ అయిన విషయం తెలిసింది. అయితే ఆమె తనకు సుచేంద్రకు ఎటువంటి సంబంధం లేదు అని తెలిపింది.

ఇతని కంటే ముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి సుచీంద్ర ప్రసాదుతో సహజీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటుంది. అదే సమయంలో.. నరేష్ 2018లో సమ్మోహనం సినిమాతో పరిచయం అవడంతో సుచేంద్ర ను దూరం పెడుతూ వచ్చిన ఈమె నిన్న నరేష్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది

Read more RELATED
Recommended to you

Latest news