రఘునందన్ రావు భార్య ఏమంటున్నారు…?

-

సిద్దిపేట ఘటనపై దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు భార్య మంజుల స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత దాదాపు 15 మంది ఒక్కసారిగా ఇంటికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇద్దరు మాత్రమే యూనిఫామ్ లో ఉండి మిగతా అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారని అన్నారు. ఇల్లు చెక్ చేయాలి అంటూ లోపలికి చొరబడి ఇష్టారీతిగా వ్యవహరించారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.Most lawyer-politicians get publicity whether they like it or not, BJP  spokesperson Raghunandan Rao – Law Gupshup

కనీసం ఫోన్ కూడా చేసుకో నియలేదన్నారు. వారు ఎంత రెచ్చగొట్టినా మేము వారికి సహకరించాము అని ఆమె చెప్పుకొచ్చారు. ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. మా నాన్న ఒకవైపు చూపిస్తుంటే వాళ్ళు ఇంకోవైపు వెళ్తూ ఆగమాగం చేశారు అని ఆమె మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news