నేడు నగరానికి పరిపూర్ణానంద

-

ఇటీవలే భాజపాలో చేరిన శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద భాజపా నాయకుడిగా తొలిసారి హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. పరిపూర్ణానంద మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news