జగన్
వార్తలు
చంద్రబాబు అన్యాయాన్ని ప్రశ్నించినందుకే నాపై కోడికత్తి దాడి : జగన్
విజయనగరం: కోడికత్తి ఘటనపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. జిల్లాలోని పార్వతీపురంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ మీడియా ముందుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ...
రాజకీయం
అగ్రిగోల్డ్ వెనుక అసలు దోపిడీదారు చంద్రబాబే- జగన్
విశాఖపట్నం : అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు, లోకేష్, వాళ్ల బినామీలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభలో...
రాజకీయం
సీఎం కి నోటీసులు జారీ చేసిన హైకోర్టు…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న దర్యాప్తు పై తనకు...
వార్తలు
జగన్పై దాడి కేసులో శ్రీనివాసరావు తరఫున పిటిషన్లు దాఖలు
విశాఖ: జగన్పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరఫున సలీం అనే న్యాయవాది రెండు పిటిషన్లు వేశారు. ఇందులో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా, రెండోది శ్రీనివాసరావుకు ఆరోగ్యం బాగోలేదని, వైద్యం చేయించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై మూడు, నాలుగు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా...
రాజకీయం
జగన్ కోడి కత్తి డ్రామా: లోకేష్ ట్వీట్
జగన్పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు....
రాజకీయం
నేను క్షేమంగానే ఉన్నా…
తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను క్షేమంగానే ఉన్నానన్నారు... ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో తాను సురక్షితంగా ఉన్నానని, హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులతో తనను ఏం...
రాజకీయం
వైసీపీ తుపాను సాయం ఎవరికిచ్చారో చెప్పాలి : బుద్ధా వెంకన్న
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయిగూండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తితలీ తుపాన్తో...
రాజకీయం
బాబుపై మహాకుట్ర : ఎమ్మెల్సీ బుద్దా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కుట్రకు ప్రధాని మోదీ అధ్యక్షుడని, కేసీఆర్, జగన్, పవన్ సభ్యులని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు చంద్రబాబుకు కేసీఆర్, కేటీఆర్ సపోర్ట్ చేయలేదా? అని ప్రశ్నించారు. మోదీ మోచేయి నీళ్లు తాగుతూ కేసీఆర్ మాట మార్చారని బుద్దా...
రాజకీయం
ఏపీలో బిజేపీ ఒక్కసీటు గెలిచినా సన్యాసం తీసుకుంటా : మంత్రి జవహర్
అమరావతి (గుంటూరు): వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ జెండాని జేబులో పెట్టుకొని వైసీపీ, జనసేన పనిచేస్తున్నాయిని ఆరోపించారు. సోమవారం...
Latest News
ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు..అంతా ఫేక్ !
ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో...
భారతదేశం
విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరా
దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది.
రోజువారీ శిక్షణలో భాగంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : వైఎస్ విజయమ్మతో అవినాష్రెడ్డి సమావేశం
BREAKING : వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ...
ట్రావెల్
హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!
మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...