రోహిత్ శ‌ర్మ‌

వీడియో: IND vs PAK.. నెట్ ప్రాక్టీస్‌లో విరాట్, రోహిత్ విజృంభణ

ఆసియాకప్-2022 రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న దాయాది దేశం పాకిస్తాన్‌తో భారత్ పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ శర్మ సేన కఠోరంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్...

T20I & ODI మ్యాచ్‌లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ మ్యాచ్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌ బాస్టన్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...

ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

బర్మింగ్‌హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ భారత...

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....

మైదానంలోకి వచ్చిన రోహిత్.. రేపు మ్యాచ్ ఆడతాడా…?

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో గాయం కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతను సోమవారం తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. రోహిత్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆల్ రౌండర్...

ధోని… రోహిత్ ని ఎంకరేజ్ చేసినట్టు ఎవరిని చేయలేదు…!

అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది 2008 లో అయినా రోహిత్ శర్మకు మాత్రం గుర్తింపు వచ్చింది 2013 నుంచే. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ లో అప్పటి నుంచే ఒక సంచలన ఆటగాడు అయ్యాడు. మూడు డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. 264 పరుగులు చేసి ప్రపంచంలోనే అత్యధిక వన్డే బెస్ట్ స్కోర్...

కెప్టెన్ నేను లేదా రోహిత్ అంతే, కోహ్లీ షాకింగ్ కామెంట్స్…!

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. రోహిత్ జట్టులో ఉండటం కోహ్లీకి ఇష్టం లేదని కోహ్లీ కెప్టెన్ అవ్వడం రోహిత్ కి ఇష్టం లేదని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేసారు....

ధోని గురించి నాకేం తెలుసు…? అతన్నే అడగండి…!

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకునే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. రోజుకో చర్చ దీని మీద ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. గత ఏడాది ప్రపంచకప్ సెమి ఫైనల్ తర్వాత అతను ఒక్క మ్యాచ్...

మన పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలి; రోహిత్ ట్వీట్

కరోనా వైరస్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. మన దేశంలో కూడా క్రమంగా ఈ వైరస్ మెల్లగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. దీనితో అందరూ కరోనాపై పోరాటం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పలు రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. దీనిపై ప్రపంచం...

రోహిత్ గాయం ఆ బుడ్డోడి అద్రుష్టం…!

కివీస్ తో జరిగిన 5 మ్యాచుల టి20 సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసి దూకుడు మీదున్న టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుతో జరిగే వన్డే టెస్ట్ సీరీస్ కి రోహిత్ గాయం కారణంగా దూరమయ్యాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం జరిగిన 5వ మ్యాచ్ లో రోహిత్ పరుగు తీస్తున్న...
- Advertisement -

Latest News

హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న వినాయకుల నిమజ్జనం

హైదరాబాద్​లో వినాయక నిమజ్జన ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పదకొండో రోజైన నిన్న వేల సంఖ్యలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. హైదరాబాద్​లో ఇవాళ కూడా నిమజ్జనం...
- Advertisement -

Gold Rates : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్..3వ రోజు తగ్గిన బంగారం ధరలు

    Gold Rates : గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక...

ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..ఇవాళ ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు!

ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్‌ సర్కార్‌. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర...

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్...

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...