accident

బైక్‌పై వెళ్తూ సడన్‌గా గాల్లో ఎగిరి కిందపడిన బైకిస్ట్..కారణం ఏంటంటే..

రోడ్డుపై వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అవతలి వారి నిర్లక్ష్యం వల్ల మనం చిక్కుల్లో పడుతుంటాం.. దాదాపు రోడ్డుప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఏం అవుతుందిలే అన్న ధోరణితో డ్రైవింగ్‌ చేసి వాళ్లు ప్రమాదంలో పడటమో లేక, ఎదుటివారిని ప్రమాదానికి గురిచేయడమో చేస్తారు. రోడ్డు ప్రమాదాలకు...

వనపర్తిలో రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన వోల్వో బస్సు

జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు...

BREAKING : సిద్దిపేట జిల్లాలో లారీ బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి

BREAKING : సిద్దిపేట జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మహిళలు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ లో లారీ బీభత్సం సృష్టించింది. అయితే, లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ డ్రైవర్‌ అతి వేగం కారణంగానే, ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో...

BREAKING : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే 11 మంది మృతి

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. పోలీసులు ఎన్ని కఠిన నియమ నిబంధనలు పెట్టినా... వాహనదారులు మాత్రం అలాగే వ్యవహరించి, ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం...

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొన్న మరో ప్రైవేట్ పాఠశాల బస్సు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సును వెనుక నుండి ఢీకొంది మరో ప్రైవేట్ పాఠశాల బస్సు. తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది రత్న ప్రైవేట్ స్కూల్ బస్సు. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తుమూకూరు జిల్లాలోని బాలినహల్లిలో ఓ లారీ జీపును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు....

హీరో నానికి తృటి లో తప్పిన ప్రమాదం..!

ప్రముఖ నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే తెలంగాణలోని గోదావరిఖనిలో షూట్ జరుగుతున్న నేపథ్యంలో...

నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!

థాయ్‌లాండ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ అధికారులు నైట్‌క్లబ్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే...

ఏపీలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని కొవ్వూరు...

షూటింగ్‌లో ఎన్టీఆర్ ముఖానికి గాయం..ఆయన చేసిన పనికి మూవీ యూనిట్ షాక్..ఏం చేశారంటే?

సీనియర్ ఎన్టీఆర్..తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన లెజెండ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రంగంలోనే కాదు ఆయన రాజకీయ రంగంలోనూ రాణించారు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆయన పోషించని పాత్ర లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ ప్రేక్షకులు, అభిమానుల కోసం విభిన్న పాత్రలు పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ప్రేక్షకుల మన్ననలు...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...