big news
Telangana - తెలంగాణ
20 రోజుల పాటు ఊరూరా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలి : వేముల ప్రశాంత్ రెడ్డి
కలెక్టర్ కార్యాలయంలోని శనివారం సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన...
Telangana - తెలంగాణ
Big News : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్న్యూస్
కేంద్ర ప్రభుత్వం మరోసారి మన రాష్ట్ర రైతులకు వెన్నుముక్కగా నిలిచింది. కేంద్రం 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు ఇటీవలే ఆమోదం తెపదం జరిగింది. ఇప్పుడు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవినాష్ రెడ్డి బెయిల్పై సీబీఐ కీలక వాదనలు
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా జరుగుతోంది. ఇరు వైపుల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. 2020 జులై 9న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించిన కేఏ పాల్
ఏపీ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆయన.. తాను, జగన్ కలిస్తే చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అసలు ప్రధాని మోడీకి, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జగన్ ఏం చేశారని పవన్ వ్యతిరేకిస్తున్నారు? అంటూ ప్రశ్నల...
భారతదేశం
లోతట్టు సముద్రంలో దొరికిన భారీ నిధి
సాంస్కృతిక మరియు పురావస్తు అధికారులు ఇప్పుడు లోతైన సముద్ర అన్వేషణ మరియు త్రవ్వకాలను ప్రారంభించారు, దీనికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది, అధికారులు ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రం యొక్క వాయువ్య ప్రాంతంలో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల దిగువన సముద్ర పరిశోధకులు రెండు నౌకలను కనుగొన్నారు. ఓడ నాశనమైన వాటిని "పెద్ద సంఖ్యలో...
భారతదేశం
మరో భయంకర వైరస్ వచ్చే అవకాశం ఉంది : డబ్ల్యూహెచ్వో
కరోనా కంటే అతి భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. కొవిడ్-19 కంటే ప్రాణాంతకరమైన మరో మహమ్మారి రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని చెప్పుకొచ్చారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్వో చీఫ్ ఈ విషయాన్ని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ
గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచుతులయ్యారు. అంతేకాకుండా, బిగ్ బాస్ హౌస్కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె మాటలు.. పాటలకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి గంగవ్వ.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి...
Telangana - తెలంగాణ
ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. విడుదల టైం మారింది
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేసినట్లుగా తాజాగా తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు. అయితే అనుకున్న సమయం కంటే కాస్తే ముందుగా విడుదల...
వార్తలు
ఆ దర్శకుడు నా అండర్ వేర్ చూడాలని ఉందన్నాడు : ప్రియాంకా చోప్రా
సినీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు గత కొన్ని రోజులుగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ తారగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఓ సినిమా కోసం సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు నా అండర్ వేర్ చూడాలని ఉందని...
Telangana - తెలంగాణ
విషాదం.. కరెంట్ షాక్తో బాలుడి మృతి
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెట్లనర్సంపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పసుల స్వామి, రేణుక దంపతుల కుమారుడు వినయ్ (12) భారీగా ఈదురుగాలలు, వర్షంతో విద్యుత్ స్తంభం నుంచి ఇంట్లోకి వచ్చే వైరు తేగిపడింది. దురుదృష్టవశాత్తు తెగిన సర్వీస్ వైర్ పై కాలుపెట్టిన...
Latest News
ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముందస్తుపై జగన్ క్లారిటీ..బాబుకు దిమ్మతిరిగే దెబ్బ.!
ఏపీలో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ తీసుకొచ్చింది టిడిపి అధినేత చంద్రబాబు..గతేడాది నుంచి ఆయన..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు...
Telangana - తెలంగాణ
కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుంటుంది – హరీష్ రావు
సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుంటుందని అన్నారు మంత్రి హరీష్ రావు. ఇతరుల చేతులలోకి వెళితే ఆగం అవుతుందన్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు భూమి...
Telangana - తెలంగాణ
ఓట్ల ఆఫర్లు..కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదు.!
రానున్న తెలంగాణ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించి..మళ్ళీ అధికారం సాధించడమే దిశగా కేసిఆర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి సైతం అధికారం దక్కించుకోవాలని కేసిఆర్ ముందుకెళుతున్నారు. ఆ దిశగా కేసిఆర్ పనిచేస్తున్నారు....
Telangana - తెలంగాణ
కాంగ్రెస్కు కొత్త శక్తి..కేసీఆర్కు కమ్యూనిస్టుల హ్యాండ్?
ఏదేమైనా గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు కనిపిస్తుంది. కర్నాటక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కనిపిస్తుంది. మొన్నటివరకు ఆ పార్టీలో కలహాలు ఎక్కువ ఉన్నాయి....