Cricket

MSD : ధోనీనా మజాకా..ఏపీలో 41 అడుగుల కటౌట్‌

ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టోర్నీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇక ధోని హెలికాప్టర్ షాట్... ఆయన కెరీర్ లోనే ద బెస్ట్. అలాంటి...

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....

ఉమ్రాన్‌కు ఆఖరి ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే: హార్దిక్ పాండ్య

ఐర్లాండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 225-7 భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో భారీగా పరుగులు ఇచ్చిన...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం

విశాఖ పట్టణంలో ని రాడిసన్ బ్లూ హోటల్ లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎపీఎల్ వేలంలో 368 ఆటగాళ్లు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆరు మేనేజ్మెంట్ లు పోటీపడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్ గా కే.ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విని...

మళ్లీ జట్టులోకి వస్తానన్న ఆశలు లేవు: వృద్ధిమాన్ సాహా

తాను మళ్లీ టీమిండియా జట్టు లోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ 2021 లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన సాహా.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించారు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన...

సంక్షోభం దెబ్బకు ఛాయ్‌ అమ్ముకుంటున్న శ్రీలంక క్రికెటర్‌ !

మన పక్క దేశం అయిన శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో.. శ్రీలంక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. శ్రీలంకలో దారుణంగా పరిస్థితి మారింది. పెట్రోలు బంకుల వద్ద అయితే.. లంకా వాసులు ఘర్షణకు దిగుతున్నారు. శ్రీలంకకు అన్ని విధాలా ఇండియా అండగా ఉంటూ.. ఆర్థిక సాయం చేస్తోంది. అయితే.....

ఓకే జట్టులో కోహ్లీ, పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్?: సూపర్ సిరీస్ కు రంగం సిద్ధం

ఆధునిక క్రికెట్ లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ,పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ కలిసి ఓకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ, బాబర్ అజామ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తే? ప్రత్యర్థి జట్టుకి చుక్కలే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది...

ఐపీఎల్ మీడియా రైట్స్.. ఎవరు కొన్నారో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఐపీఎల్ మ్యాచ్‌తో పాటు దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా లేదు. సోమవారం ముంబై వేదికగా బీసీసీఐ నిర్వహించిన వేలంలో భారీ రికార్డు స్థాయిలో వేలం నమోదైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, సోనీ, స్టార్ తదితర కంపెనీలు భారీ ఎత్తున...

pakistan- west indies: మాస్కులు పెట్టుకుని క్రికెట్ ఆడారు..ఎందుకో తెలుసా..?

శ్రీలంక క్రికెట్ టీంపై పాకిస్తాన్ లో దాడి జరిగిన తర్వాత అక్కడ ఏ దేశం కూడా క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. అయితే పాక్ లో క్రికెట్ ఆడేందుకు వెస్టిండీస్ టీం ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి వెస్టిండీస్ టీం పాక్ లో పర్యటిస్తోంది. అయితే తాజాగా మూడు మ్యాచుల వన్డే...

ఇండియాకు వరల్డ్ కప్ తీసుకువస్తా అంటున్న స్టార్ క్రికెటర్

హర్దిక్ పాండ్యా ఐపీఎల్ కు ముందు అంత పెద్దగా పట్టించుకోని పేరు. తన ఫామ్ కోల్పోవడంతో ఐపీఎల్ లో ఏ మాత్రం రాణిస్తారో అని చాలా మంది క్రికెట్ క్రిటిక్స్ అనుమానించారు. గుజరాత్ టైటాన్స్ హర్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ లో తిరిగి ఫామ్ సంపాదించాడు హార్దిక్ పాండ్యా....
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....