Cricket

భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్

భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తొలి టెస్టుకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ‘‘గాయం కారణంగా తొలి టెస్టులో అతడు ఆడటం సాధ్యపడకపోవచ్చునని తెలిపాడు. అయితే, కనీసం రెండో టెస్టుకైనా అతడిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు వైద్య పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. అందుకే తొలి మ్యాచ్‌...

మళ్లీ టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు భారత రోడ్డు రవాణా, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అలనాటి ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సీజన్ అభిమానులను అలరించింది. కరోనా కారణంగా కాస్త...

భారత్​-హాంకాంగ్​ మ్యాచ్​.. స్టేడియంలోనే గర్ల్ ఫ్రెండ్​కు క్రికెటర్​ ప్రపోజ్

ఆసియా కప్‌-2022లో భాగంగా బుధవారం జరిగిన టీమ్​ఇండియా-హాంకాంగ్​ మ్యాచ్‌ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.   ఆమె...

ఆసియా కప్ ఈ అద్భుతాలు తెలుసా ?

మరి కొన్ని గంటల్లో క్రికెట్​ ప్రియులకు మస్తు మజానిచ్చే ఆసియా కప్​ 2022 ప్రారంభంకానుంది. ఇందులో భాగంగానే దాయాదుల పోరు(టీమ్​ఇండియా వర్సెస్​ పాకిస్తాన్​) చూసే అవకాశం దక్కింది. అసలు ఈ టోర్నీని ఎందుకు ప్రారంభించారు, ఈ టోర్నీ చరిత్ర ఏంటి? ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించారు. ఏ జట్టు పైచేయి సాధించింది వంటి పలు ఆసక్తికర...

Asia Cup 2022 : టీం ఇండియా షెడ్యూల్…ఆదివారం భారత్ జర్నీ షురూ..!

శనివారం నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ శనివారం నుండి స్టార్ట్ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఇండియా టీం గ్రూప్-ఎ లో ఉండగా పాకిస్థాన్, పసికూన హాంకాంగ్ జట్ల తో ఒక్కో మ్యాచ్‌ని ఇండియా ఆడనుంది. అయితే మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటల కి స్టార్ట్ అవ్వనున్నాయి. ఫస్ట్ మ్యాచ్‌ని...

క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియాలో యునివర్స్ బాస్ మెరుపులు

వెస్టిండీస్ విద్వాంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్ ను జులిపించడానికి సిద్ధమయ్యాడు. కాగా టీ20 క్రికెట్ కె కింగ్...

ప్లేయర్ల వయసును గుర్తించే కొత్త సాఫ్ట్‌ వేర్.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అయితే ఇటీవల చాలా మంది ప్లేయర్లు తమ వయసును దాచిపెడుతున్నారు. ఎక్కువ వయసు ఉన్నా.. తక్కువ వయసు చూపించి గేమ్స్ లో ఆడుతున్నారు. దీంతో ఆటగాళ్ల వయసును తెలుసుకునేందుకు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త సాఫ్ట్ వేర్‌ను...

అంపైర్ల కోసం A+ కేటగిరీ.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంపైర్ల కోసం A+ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు నితిన్ మీనమ్‌తోపాటు మరో నలుగురు ఇంటర్నేషనల్ అంపైర్లును ఈ విభాగంలో చేర్చారు. మాజీ ఇంటర్నేషనల్ అంపైర్లు సుధీర్ అనానీ, కే.హరిహరన్, అమీష్ సాహేబా,...

MSD : ధోనీనా మజాకా..ఏపీలో 41 అడుగుల కటౌట్‌

ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టోర్నీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇక ధోని హెలికాప్టర్ షాట్... ఆయన కెరీర్ లోనే ద బెస్ట్. అలాంటి...

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....
- Advertisement -

Latest News

Breaking : గోల్డ్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్...
- Advertisement -

మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సూపర్​స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు,...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

మహిళల ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ కి తేరా లేచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి...

ఇది సంతోషించదగ్గ పరిణామం : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు చేపట్టారు. ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు ఇటీవలకాలంలో పెరిగాయని అన్నారు ఆయన. ఇది సంతోషించదగ్గ పరిణామం అని వ్యక్తపరిచారు. ఏపీలో పెద్ద...

నెటిజన్‌ ప్రశ్నకు… ఇదే తేడా అంటూ కేటీఆర్‌ రిప్లై

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీరు పై విరుచుకు పడ్డారు. ఉప్ప‌ల్ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై ఓ నెటిజ‌న్ ట్వీట్ చేస్తూ, కేటీఆర్‌కు ట్యాగ్...