Elections

వైసీపీ ఓడినా ఐ డోన్ట్ కేర్ అంటోన్న జ‌గ‌న్‌…!

రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ది కోణంలో నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెబుతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చా లా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌నే విష‌యం అర్ధ‌మ‌వుతోంది. ఆయ‌న రాష్ట్రంలో మూడు రాజధా నుల ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత గుంటూరులోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోం ది. దాదాపు ఐదు నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు...

హుజూర్‌నగర్‌ : ఆత్మగౌరవానికి, నియంత పాలనకు మధ్య పోటీ

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ను మంచి హీటెక్కెస్తోంది. ఇక్క‌డ నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి మ‌రోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావ‌తి...

ఎన్నిక‌ల మ‌హ‌త్మ్యం… క‌నిపించ‌కుండా పోతున్న రూ.2వేల నోట్లు..!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.2వేల నోటు క‌నిపించ‌డ‌మే భాగ్య‌మైపోయింది. ఏటీఎంల‌లో రూ.500, రూ.100 నోట్లు వ‌స్తున్నాయి. కానీ రూ.2వేల నోటే రావ‌డం లేదు. ప్ర‌ధాని మోడీ రూ.1000, రూ.500 పాత నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు అందుబాటులోకి తెచ్చిన రూ.2వేల నోటుకు అప్ప‌ట్లో చిల్ల‌ర అస్స‌లే దొరికేది కాదు. ఆ త‌రువాత క్ర‌మంగా ప‌రిస్థితి మెరుగు...

కథనం: ఈవీఎంల గురించి ఆలోచించాల్సిందేనా?

దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఏకైక అనుమానం ఈవీఎంల టాంపరింగ్. ఓడిపోయిన ప్రతీ సారి పార్టీలు ఈవీఎంలను హ్యాకింగ్ చేస్తున్నారంటూ ఆరోపించడం సర్వ సాదారణమే.. అలా అని టాంపరింగ్ కావడం లేదు అని నిరూపించడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో.. సైబర్‌ నిపుణుడిగా పేర్కొంటూ..ఈవీఎం...

ఆ..యాంకర్ చేతిలో బాలకృష్ణ ఓటమి ఖాయం…

ఏపీలో ఈ సారి విజయం తమదే నంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు...ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ మధ్య కాలంలో టీవీ, సామాజిక మాధ్యమాల్లో తన పార్టీ విజయం సాధించడం పక్కా అంటూ పలు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ పార్టీ తరఫున పోటీచేసే తొలి అభ్యర్థి పేరు...

మోడీ ఎలక్షన్స్ బొనాంజా!…

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సామన్య మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు మరో బొనాంజాను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఓటమి పాలవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభను క్రమేణ కోల్పోవడంతో..భాజపా దిద్దుబాటు చర్యను చేపట్టింది.  ఇప్పటికే అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నప్రభుత్వం...

పవన్ తో అయితే ఓకే…

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధ్యక్షులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మధ్యాహ్నం త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడుతూ... ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ ప్రభంజనం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవ్వరితో...

ట్రక్కు గుర్తుతో బచాయించిన ఉత్తమ్… కేటీఆర్

టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోయేవారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కారు, ట్రక్కు గుర్తులు రెండు ఒకే విధంగా ఉండటం వల్ల ఓట్లు చీలిపోయాయన్నారు.  శుక్రవారం తెలంగాణ...

కేసీఆర్ లాంటివారు చాలా అరుదు… కేటీఆర్

గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెరాస అధినేత కేసీఆర్ అధ్యక్షతనే సాధ్యమైందని తెరాస వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ఆవశ్యకతను...

భారీగా పెరిగిన ఎస్టీ పంచాయతీలు…

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో మొత్తం 12751 పంచాయతీల్లో ఎస్టీలకు 3146, బీసీలకు 2345 పంచాయతీలు, ఎస్సీలకు 2113 పంచాయితీలు,  జనరల్ కేటగిరీలకు 5147 పంచాయితీలు కేటాయించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత రిజర్వేషన్లతో...
- Advertisement -

Latest News

భారీగా పెరిగిన హీరోయిన్ సాయి పల్లవి రెమ్యూనరేషన్… ఒక్క సినిమాకు ఎంత అంటే ?

ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డ్యాన్సింగ్ క్వీన్ గా మంచి పేరు సంపాదించుకున్న...
- Advertisement -

రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసిన కేటీఆర్

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్బంగా రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...

ఫెర్టిలిటీ మసాజ్‌ గర్భం దాల్చడానికి సహాయపడుతుందా..?

స్త్రీల జీవితంలో గర్భం కూడా ఒక ముఖ్యమైన భాగం. ప్రతి స్త్రీ మాతృత్వం యొక్క ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. కానీ కొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. గర్భం దాల్చడానికి చాలా మంది చాలా...

బాడీ షేప్‌ఔట్‌ అవుతుందని ఫీల్‌ అవుతున్నారా..? డైలీ ఈ ఆసనాలు ప్రాక్టీస్‌ చేయండి

మన శరీర ఆకృతి కూడా మనల్ని ఉత్తేజపరుస్తుందని మీకు తెలుసా? సరైన భంగిమ అనేక విధాలుగా మార్పును కలిగిస్తుంది. బాడీ షేప్‌ కరెక్టుగా ఉంటే.. మీ మీద మీకే తెలియని ఒక ఆత్మవిశ్వాసం...

భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు

  భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు తన పేరిట వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. నిన్న...