ka paul

YSR కు పట్టిన గతే కేసీఆర్‌ కు పడుతుంది – కేఏ పాల్‌ సంచలనం

సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ శాపం పెట్టారు. కేసీఆర్ మారకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా కేసీఆర్ అప్రమత్తమయ్యారని, అందుకోసం రూ.వందల...

డిసెంబర్ లోపు కెసిఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తారు – కేఏ పాల్

డిసెంబర్ లోపు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తారని జోష్యం చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తనను తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసులను తిరగతోడుతున్నారని ఆరోపించారు కేఏ పాల్. తనను డబ్బులతో కొనలేరని అన్నారు. దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారు కాబట్టే...

పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాలనుంచి తప్పుకోవాలి – కేఏ పాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బావుండాలని ప్రార్ధన చేశానన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు కేఏ పాల్. రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేసీఆర్ ప్రజా సేవ చేయాలని...

ఆర్ఎస్ఎస్ ఏజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడు – కేఏ పాల్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ 600 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన...

నేను నిజమైన హిందువును… హిందువుగానే చనిపోతాను – కేఏ పాల్

నేను నిజమైన హిందువును... హిందువుగానే చనిపోతానంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఏసుక్రీస్తు ను ఫాలో అవుతానని..కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ మారడం లేదని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ 600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు....ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలుపరుస్తున్నాడని మండిపడ్డారు. తన కూతురు కవిత అరెస్ట్...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదు – కేఏ పాల్

తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన...

సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్

నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది మంటలని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి...

CBI అధికారులకు కేఏ పాల్ మరో లేఖ..

ఇటీవల కొత్త సెక్రటేరియట్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై ఎంక్వైరీ చేయాలని సిబిఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించకపోవడం పై అనుమానాలు ఉన్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఆరో ఫ్లోర్ కు ఎలా వ్యాపించాయని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం భారీ స్థాయిలో...

కొత్త సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయి.. సీబీఐ విచారణ జరపాలి : కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలంగాణ సెక్రటేరియట్‭లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో, మూఢ నమ్మకాలతో సెక్రటేరియట్‭ను కూల్చేశాడని ఆరోపించారు. కూల్చివేతపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్న ఆయన.. దీనిపై...

నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది – KA paul

నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా? మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్...తెలంగాణలో ఈ గుండాయిజం ఎంటి? నన్ను హైదరబాద్ లో తెలంగాణాలో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారా? అంబేడ్కర్ సెక్రటేరియట్ ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....