kodali nani

ఏపీలో ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు – కొడాలి నాని

ఏపీలో ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే తాము సిద్ధమేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తుందని తాము భావించట్లేదని చెప్పారు. ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు జరుగుతున్నాయని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన...

జైల్లో ఉంటే దొమలు కుట్టక…రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? – కొడాలి

  జైల్లో ఉంటే దొమలు కుట్టక...రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? అంటూ చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై కొడాలి నాని సెటైర్లు పేల్చారు.చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని.. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం...

కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధాలకు అరెస్ట్‌ వారెంట్

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు వీరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2015లో ప్రత్యేక హోదాను కోరుతూ విజయవాడ బస్టాండ్ వద్ద వైసీపీ నేతలు ధర్నా చేశారు. ఈ నిరసనపై కృష్ణలంక...

ఎన్టీఆర్‌ను క్షోభపెట్టిన వయసులోనే చంద్రబాబు జైలుకెళ్తున్నాడు : కొడాలి నాని

కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 'నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు. ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. దొంగ స్కిల్స్‌తో కోట్లాది రూపాయలను బాబు దోచుకున్నాడు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్లిన రోజును లోకేశ్ రెడ్ బుక్లో రాసుకోవాలి. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను...

చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు : కొడాలి నాని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి మంత్రులు,నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికారని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేశారని వైసీపీ మంత్రులు, నేతలు చెప్తున్నారు. తాజాగా చంద్రబాబును ఏపీ సిఐడీ అరెస్ట్ చేయడంపై మాజీ...

కృష్ణాలో టీడీపీకి భారీ దెబ్బ..వైసీపీదే లీడ్.!

అమరావతి రాజధాని ప్రభావం అధికార వైసీపీపై ఎక్కువ ఉంటుందని, రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని విశ్లేషణలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధాని ప్రభావం ఈ సారి ఎన్నికల్లో అంతగా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమం ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు...

బాబుపై గుడివాడ తమ్ముళ్ళ ఫైర్..ఇంకెప్పుడు?

ఏపీలో చంద్రబాబుని ఏ నాయకుడు ఎక్కువ తిడతారు అంటే డౌట్ లేకుండా కొడాలి నాని పేరు ప్రతి తెలుగు తమ్ముడు చెబుతాడు. ఎందుకంటే కొడాలి ఏ స్థాయిలో బాబుని తిడతారో చెప్పాల్సిన పని లేదు. అందుకే కొడాలి అంటే తమ్ముళ్ళు రగిలిపోతూ ఉంటారు. అసలు జగన్ పైన అంత కసిగా ఉంటారో లేదో తెలియదు...

కొడాలి నానికి రోజులు దగ్గరపడ్డాయి – జనసేన నేతలు

కృష్ణాజిల్లా: ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుడివాడ జనసేన నేతలు. కృష్ణా జిల్లా జనసెన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంబోతులా మాట్లాడుతున్న కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు కొడాలి నాని ఎన్ని ట్రిక్కులు చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. 2024తర్వాత కొడాలి నాని...

గన్నవరం లోకేష్ జోరు..కానీ తమ్ముళ్లతో డ్యామేజ్.!

లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నగరం, పెనమలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకున్న లోకేష్..గన్నవరంలో పాదయాత్ర కొనసాగించారు. అక్కడ తాజాగా భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కృష్ణా జిల్లా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. టి‌డి‌పి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక వారు ఆద్యంతం...

కొడాలి నానిని కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా – నారా లోకేష్

కొడాలి నానిని కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్‌ ఇచ్చారు. గన్నవరం సభలో వైసీపీకి నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మనవడిగా.. అల్లుడిగా పాదయాత్ర చేయడం నా అదృష్టం అని.. జగన్ పిరికి వాడని తెలిపారు. జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...