paddy issues
Telangana - తెలంగాణ
నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర భేటీ…
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ నేడు అత్యవసర భేటీ నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది....
Telangana - తెలంగాణ
కలెక్టర్లు కూడా రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు – రేవంత్ రెడ్డి.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. ప్రజా చైతన్య యాత్రలను వాయిదా వేశామని.. రద్దు చేయలేదని తెలిపారు. కలెక్టర్లు కూడా రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రజా చైతన్య యాత్ర కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల...
Telangana - తెలంగాణ
మొహం ఎక్కడ పెట్టుకుంటావ్ బండి సంజయ్- బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణలో వరిధాన్యంపై మొదలైన పోరు అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య నిప్పు రాజేశాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు వాటికి కౌంటర్లతో రోజూ నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరిసాగుపై కౌంటర్...
Telangana - తెలంగాణ
పంజాబ్ కు ఓ నీతి… తెలంగాణకు మరో నీతా…? – ధాన్యం కొనుగోలుపై మంత్రి హరీష్ రావు.
ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు, రైతులు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో జరుగున్న ధర్నాలో హరీష్ రావు కేంద్రంపై, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పంజాబ్ కు ఓనీతి.. తెలంగాణకు మరో నీతా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో వేసవి కాలం దొడ్డు బియ్యమే పండుతుందని.. వాటిని కేంద్రమే కొనుగోలు...
Telangana - తెలంగాణ
బీజేపీని తరిమికొట్టే రోజులు వస్తాయి.- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. వరి ధాన్యాన్నికొనుగోలు చేయాలన డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా మంత్రుల ధర్నాల్లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి మొదలగు మంత్రులు వారివారి...
Telangana - తెలంగాణ
వరి కోసం పోరు…నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు.
వరి ధాన్యం కొనుగోలుపై పోరుకు టీఆర్ఎస్ పార్టీ సిద్దమైంది. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది. గత కొంత కాలంగా వరి కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ లో కేంద్రం వరి ధాన్యం...
Telangana - తెలంగాణ
దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి- రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
తెలంగాణ రాజకీయం వడ్ల కొనుగోలు చుట్టూ తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏర్పడుతున్నాయి. తాజాగా బీజేపీని విమర్శిస్తూ టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రైతులు, తెలంగాణ ప్రజల పక్షాన ధర్నా చేయాలనుకుంటే బీజేపీ నేతలు కేంద్ర కార్యాలయాల ముందు...
Latest News
BREAKING : SSMB29 లో విలన్ గా అమీర్ ఖాన్…
త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రస్తుతం గుంటూరుకారం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ ను...
Telangana - తెలంగాణ
బిగ్ అలర్ట్: ఎస్సై & కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే చివరి అవకాశం…
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు రెండవ రౌండ్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్...
వార్తలు
కండోమ్స్ వేటితో చేస్తారో తెలుసా..? అవి పర్యావరణానికి హానికరమా..?
సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్స్ వాడుతుంటారు. కండోమ్స్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కండోమ్స్ను ఎలా చేస్తారో ఆలోచించారా..? కండోమ్స్ తయారీకి వాడే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందట..!...
ఆరోగ్యం
మీ పిల్లలు ఇలా కుర్చుంటున్నారా..? వెంటనే ఆ అలవాటు మాన్పించండి..!
చిన్నపిల్లలను పెంచడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వారికి వేళకు భోజనం పెడితే సరిపోతుందిలే అనుకుంటారేమో.. ఇంకా చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్లు పెట్టుకుంటారు అది మాన్పకపోతే.. పెద్దయ్యాక...
agriculture
కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలు ఇవే …
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతులు పండించిన ధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస...