Prashanth Kishore
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ప్రశాంత్ కిషోర్ పై టీడీపీ సీనియర్ ప్రశంశలు…!
"బెంగాల్,తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ టీంలే గెలిచాయి. Mamata Banerjee ను Bharatiya Janata Party (BJP) ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు.దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారు.తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే పైచేయి సాధించి M. K. Stalin ను సీఎం చేస్తోంది.మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయి."
తెలుగుదేశం పార్టీ సీనియర్...
భారతదేశం
తమిళ తంబీ అత్యుత్సాహం.. స్టాలిన్ సీఎం అవ్వాలని వేళ్ళు నరికేసుకున్నాడు !
తమిళనాడు ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడూ రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండేది, అయితే ఈ సారి కమల్ హాసన్ కూడా రంగంలోకి దిగడంతో ప్రచార్మ వాడీవేడిగా సాగుతోంది. అయితే చెన్నైలోని విరుదునగర్ లో మితిమీరిన అభిమానంతో ఒక వ్యక్తి తన చేతి వెళ్ళు నరుక్కున్నాడు.
స్టాలిన్...
భారతదేశం
బెంగాల్ లో మమతా vs బీజేపీ ఎవరి సత్తా ఎంత
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే అప్పుడే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. బెంగాల్లో అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది దీదీ. మమతా కోటను బద్దలు కొట్టి తీరతామని ఓ పక్క బీజేపీ ప్యూహాలు రచిస్తున్నాయి. ఇక పార్టీల్లో వలసలు, బీజేపీ, తృణమూల్ ఘర్షణలతో సై అంటే సై...
భారతదేశం
బీజేపీ మీద ప్రశాంత్ కిషోర్ సవాల్.. అదే జరిగితే తప్పుకుంటా !
బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో మంచి జోష్ నింపే వెళ్లారు. ఈ దెబ్బకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో కొద్ది సేపటి క్రితం పొలిటికల్ స్ట్రాటజీస్ట్ ప్రశాంత్...
భారతదేశం
మమత మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్సుందా..?
బెంగాల్లో బీజేపీ, తృణమూల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ముందే రాళ్లదాడులు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా మమతను గద్దె దించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా పోరాటమే ఊపిరిగా బతికే మమతా బెనర్జీ.. అధికారాన్ని నిలబెట్టుకుంటారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు...
Telangana - తెలంగాణ
కేటీఆర్ – ప్రశాంత్ కిషోర్ భేటీ… దేశ్కీ నేత??
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడమే టార్గెట్గా జాతీయ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పార్టీలు చాలా ఉన్నా వాటిని కూడగట్టే శక్తి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే పలు బలమైన ప్రాంతీయ...
offbeat
ప్రశాంత్ ని టార్గెట్ చేసిన కేంద్రం, బుక్ అయిపోయాడా…?
గత కొంత కాలంగా తమకు కంట్లో నలుసు మాదిరి మారిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కేంద్రం టార్గెట్ చేసిందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల కార్గో విమానంలో బెంగాల్ వెళ్లడంపై కేంద్ర సర్కార్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కోలకతా...
రాజకీయం
వై ఎస్ జగన్ కూడా ఇవ్వలేని బంగారం లాంటి గిఫ్ట్ ఇది .. ప్రశాంత్ కిశోర్ కి ఈ గిఫ్ట్ ఎవరు ఇస్తున్నారో తెలుసా ?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో అనేక ఎన్నికలు జరిగిన సమయంలో ఆయా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అంతెందుకు 2014 ఎన్నికల్లో మోడీని ప్రధానమంత్రిగా చేయడానికి ప్రశాంత్ కిశోర్ డిజిటల్ ఎన్నికల ప్రచారాన్ని...
suggested
‘ అన్నా మీ సహాయం కావాలి ‘ వై ఎస్ జగన్ కి ప్రశాంత్ కిశోర్ అర్జెంట్ ఫోన్ ?
దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించాడు ప్రశాంత్ కిషోర్. బీహార్ రాజకీయాలలో జెడియు ఉపాధ్యక్షుడిగా రాణించిన ప్రశాంత్ కిషోర్...పార్టీ అధిష్టానం ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకోవటంతో పార్టీ నుండి అధ్యక్షుడు నితీష్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జేడీయూ మరియు కేంద్ర ప్రభుత్వం కలసి చేస్తున్న రాజకీయాలు ఎదుర్కోవడానికి ప్రశాంత్...
DLife style
ప్రశాంత్ కిశోర్ కి సంబంధించిన ఆ న్యూస్ తెలిసి .. “అబ్బో మనోడు పండగ చేసుకుంటున్నాడు కదా ” అనుకున్న జగన్ !
దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు జెడియు పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు. జెడియు పార్టీ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల పార్టీ లో సరైన గౌరవం దక్కకపోవడంతో బయటకు వచ్చేశారు. కాగా త్వరలోనే దేశవ్యాప్తంగా...
Latest News
BREAKING : మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..వీడియో వైరల్
BREAKING : మధ్యప్రదేశ్లో యుద్ధవిమానాలు కుప్పకూలాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/ANI/status/1619214710003630080?s=20&t=6-5VGkVfhjSF_ThBhSycTg
Sports - స్పోర్ట్స్
వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా
వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను కీలక పదవి వరించింది. దశ దిశ...
వార్తలు
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలు ట్రాఫిక్ రూల్స్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!
కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తైపోతోంది. రెండో నెల వచ్చేస్తోంది. అయితే ప్రతీ నెలలో కూడా మార్పులు వస్తున్నట్టే ఈ నెల లో కూడా కొన్ని రూల్స్ లో మార్పులు రానున్నాయి....
భారతదేశం
Breaking : బ్రేక్పడిన రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభం
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు !
ఏపీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే,...