students
వార్తలు
వండర్లా సూపర్ ఆఫర్..కేవలం విద్యార్థులకు మాత్రమే.. త్వరపడండి..
మనదేశంలో వినోదాన్ని పంచె పార్కులలో వండర్ లా కూడా ఒకటి..వేసవి కాలంలో వండర్ లా కు ఎక్కువ మంది వస్తారు.. వాటర్ గేమ్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా సందర్శిస్తారు.. ఎంత వినోదాన్ని పంచుతుందో అంతే ఎక్కువగా ధర కూడా ఉంటుందని చెప్పాలి.. అయితే ఇప్పుడు విద్యార్థుల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది..హాల్ టికెట్...
Telangana - తెలంగాణ
పరీక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై "ఇంతకు ముందు విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి అంటే ఎలా చదవాలి అని అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని అన్నారు". మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా...
ఇంట్రెస్టింగ్
బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారా..? ఇలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి..!
బోర్డు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకోవాలి. వీటిని గుర్తు పెట్టుకొని పరీక్ష పేపర్ ని రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు.
క్వశ్చన్ పేపర్ ని జాగ్రత్తగా చదవండి:
చాలామంది ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి ఇది చాలా...
ఇంట్రెస్టింగ్
విద్యార్థులూ.. పరీక్షల ముందు మానసిక ఆరోగ్యం ముఖ్యం… అందుకోసం ఇలా చేస్తే సరి…!
పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలని పాటిస్తే మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీగా పరీక్షని రాసి వచ్చేయొచ్చు చాలా మంది పిల్లలకి పరీక్షలు అంటే భయం వేస్తుంది.
పరీక్షలు ఎలా రాయగలను ఫెయిల్ అవుతానేమో.. ఇలా...
ఇంట్రెస్టింగ్
విద్యార్థులూ.. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవండి పక్కా ఫస్ట్ క్లాసే..!
చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు. మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో...
వార్తలు
వాస్తు: పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇలా చెయ్యండి..!
వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మనం పరిష్కరించుకోవచ్చు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలని పొందడానికి చూస్తూ ఉంటారు. విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు.
ఎప్పుడు కూడా వాస్తు ప్రకారం మనం...
ఏపీ ఇంటర్
డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్…రూ.2 లక్షల వరకు బెనిఫిట్..!
డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ ని అందిస్తోంది. ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితుల వాళ్ళు ఈ స్కాలర్ షిప్స్ ని పొందొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభ ఉన్న వాళ్లకి ఇవ్వనున్నారు. దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా...
Telangana - తెలంగాణ
టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం నుండి బోర్డు పరీక్షలు కేవలం ఆరు పేపర్లతోనే ఉంటాయట. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తీసుకు వచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేది నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారట.
ఈ...
Telangana - తెలంగాణ
ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు !
ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత వారం రోజు నాకు వివరిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ సారి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తాం – మంత్రి బొత్స
ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 21 న బాపట్ల జిల్లాలో 8 వ తరగతి విద్యార్ధులకి సీఎం ట్యాబ్ లు పంపిణీ చేస్తారని.. 5.18...
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...