technology
ఇంట్రెస్టింగ్
మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో.. ఇలా తెలుసుకోవచ్చు..!
ఈ రోజుల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్ల చేతిలో చిక్కుకోకుండా చూసుకోవడం కూడా కష్టమవుతుంది. సైబర్ మోసగాళ్లకు చేతుల్లో చిక్కారంటే ఎకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోవడం అనవసరంగా నేరాలలో ఇరుక్కోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది నకిలీ సిమ్ కార్డులు తీసుకుని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మన పేరు మీద ఎన్ని...
టెక్నాలజీ
ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చెయ్యద్దు.. పేలిపోతుంది..!
చాలాసార్లు ఫోన్ పేలిపోయింది అనే మాట వింటూ ఉంటాం. ఛార్జింగ్ లో ఫోన్ పెట్టేటప్పుడు ఈ పొరపాటులని చేయడం వలన ఫోన్ పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కి బ్యాటరీ చాలా ముఖ్యమైన భాగం. ఫోన్ లోని బ్యాటరీ వీక్ అయిపోయినా పాడైపోయిన ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ మనం బ్యాటరీని...
టెక్నాలజీ
వాట్సాప్ లో ఫేక్ కాల్స్, మెసెజెస్కు ఇలా చెక్ పెట్టేయండి..!
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. మెటా యాజమాన్యలోని వాట్సాప్ కంపెనీ యూజర్ల సెక్యూరిటీ, సౌకర్యార్థం కోసం కొత్త కొత్త అప్డేట్స్ను ఎప్పుడు కూడా తీసుకొస్తూనే వుంది. అయితే ఒక్కోసారి తెలీని వాళ్ళ నుండి కూడా మెసేజెస్, కాల్స్ వచ్చేస్తూ వుంటారు. అలా కాకుండా మీ ప్రొఫైల్ ఫోటో...
టెక్నాలజీ
మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని సందేహమా..? ఇలా తెలుసుకోండి..!
చాలా మంది ప్రతిరోజూ గూగుల్ ని వాడుతూ ఉంటారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా కూడా వెంటనే గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. జిమెయిల్ అకౌంట్ తో మరిన్ని సేవలు నీ ఫీచర్లని గూగుల్ ద్వారా పొందొచ్చు ఈ రోజుల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఆర్థిక వ్యాపార వివరాలు...
టెక్నాలజీ
Google pay: గూగుల్ పే లో కొత్త ఫీచర్.. బిల్లుల రిమైండర్ సెట్ చేసుకోవచ్చు..!
క్యాష్ పేమెంట్లు చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువమంది ఆన్లైన్ పేమెంట్ లని చేస్తున్నారు. సులభంగా ఆన్లైన్లో పేమెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా చేసేయొచ్చు దానికోసం క్యాష్ పట్టికెళ్ళక్కర్లేదు. ఎక్కువమంది గూగుల్ పే ఫోన్ పే ని ఈ రోజుల్లో వాడుతున్నారు. మీరు కూడా గూగుల్ పే ని...
టెక్నాలజీ
వాట్సప్లో మరో కొత్త ఫీచర్.. ఇలా చేస్తే.. నెంబర్ ఏ కనపడదు..!
చాలా మంది మొబైల్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతూ ఉంటారు. వాట్సాప్ లో రోజు రోజుకీ కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. వాట్సాప్ లో వచ్చే కొత్త ఫీచర్ల వలన యూజర్ల కి ఎంతో ఈజీ అవుతుంది తాజాగా వాట్సాప్...
టెక్నాలజీ
గూగుల్ స్టోరేజీ ఫుల్ అయిపోయిందా..? ఇలా చేస్తే ఫ్రీగా స్టోరేజీ స్పేస్ ని పెంచేయచ్చు..!
Google storage: గూగుల్ అకౌంట్ స్టోరేజీ ఫుల్ అయ్యిందా..? చాలా మందికి ఇదే సమస్య. ఈ సమస్య నుండి ఇలా సులభంగా బయట పడవచ్చు. ప్రతి ఒక్కరూ గూగుల్ డ్రైవ్ యాప్ను ఇప్పుడు వాడుతున్నారు. ప్రతి గూగుల్ అకౌంట్ కి కూడా కేవలం 15GB వరకు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. అది ఫుల్ అయిందంటే...
టెక్నాలజీ
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందితో..!
ఎప్పటికప్పుడు వాట్సాప్ లో కొత్త ఫీచర్లు వస్తూనే ఉంటున్నాయి. వాట్సాప్ ఫీచర్స్ తో ఎన్నో లాభాలని యూజర్లు పొందొచ్చు ఎప్పుడూ కూడా వాట్సాప్ కొత్త ఫీచర్ల తో అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. దిగ్గజ ఇన్స్టెంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ ఇంకో సారి అప్డేట్ ని తీసుకొచ్చింది. ఒక కొత్త ఫీచర్ పై కీలక ప్రకటన...
ఇంట్రెస్టింగ్
మొబైల్ ఫోన్ కి కింద హోల్ ఎందుకు ఉంటుంది..?
స్మార్ట్ ఫోన్ ని ప్రతి ఒక్కరు ఈరోజుల్లో ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ని ప్రతి చిన్న పనికి కూడా వాడుతున్నారు. నిజానికి స్మార్ట్ ఫోన్ కి ప్రతి ఒక్కరూ అలవాటు పడిపోయారు మార్కెట్లోకి రోజు రోజుకీ కొత్త ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. మొబైల్ కంపెనీలు రకరకాల మోడల్స్ ని తీసుకు...
టెక్నాలజీ
వాట్సాప్ లో కొత్త ఫీచర్స్.. స్క్రీన్ షేరింగుతో పాటు ఎన్నో..!
ఈరోజులలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు వాట్సాప్ ను ఉపయోగించడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది సులభంగా మనం మీడియాని షేర్ చేసుకోవచ్చు. మెసేజ్లని కూడా సులభంగా పంపించుకోవచ్చు అయితే వాట్సాప్ రోజు రోజుకు కొత్త ఫీచర్లని తీసుకువస్తూనే ఉంది ఈ...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....