womens

జింక్ మహిళలకి ఎంత ముఖ్యమో తెలుసా..? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా..?

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. పోషకాహార లోపం కలిగితే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు బారిన పడాల్సి ఉంటుంది ఐరన్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా మనం డైట్ లో తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా...

ఆడవాళ్లు వంట గదిలో ఈ తప్పులను అస్సలు చెయ్యకండి.. ఎందుకో తెలుసా?

వంటగదికి మహారాణులు ఆడవాళ్లు.. వాళ్ళు గరిటే పట్టుకుంటేనే అందరికి పొట్ట నిండుతుంది లేకుంటే లోపల ఎలకలు పరుగేడతాయి..మహిళ ఇంటి శక్తికి మూలం అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇంట్లో అదృష్టమైన, దురదృష్టమైన వాటన్నిటికీ మహిళలే కారణమని పెద్దవారు చెబుతూ ఉంటారు..మహిళలు తమ రోజువారి పనులలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వెళ్లి...

భర్త విషయంలో భార్యలు ఎనిమిది రకాలుగా ఆలోచిస్తారా?

శృంగారంలో స్త్రీలు, పురుషులు కలిసి ఎంజాయ్ చెయ్యాలంటే ఎప్పుడూ ఒకేలా తృప్తి పొందలేరు.. ముఖ్యంగా మహిళలు తృప్తి పొందాలంటే చాలా కష్టం అని నిపుణులు అంటున్నారు.. అయితే కొన్ని యాంగిల్స్ ఇద్దరినీ సుఖ పెడతాయని అంటున్నారు..శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. నచ్చిన చెలికాడుతో రతి క్రీడలో రాజ్యమేలుతారు. మనసుకు నచ్చిన వాడిని మల్లెతీగలా అల్లుకుపోతారు. నిలువెళ్లా...

ఐదోతనం అంటే పూర్తి అర్థం ఏంటి?.. ముత్తైదువని ఎవరిని అంటారు?

ఆడవారి జీవితంలో పెళ్లి అనేది అద్భుత ఘట్టం.. మరో జీవితాన్ని ప్రారంభించడానికి మరో అడుగు..పెళ్లికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత ఆడవాళ్లు నిండుగా ఆభరణాలు, పూలు, రంగు రంగుల చీరలతో మహాలక్ష్మిలాగా ఉంటారు.. ఐదు రకాల అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువు అని పిలుస్తారు.. అయితే స్త్రీలు అలా ఐదు రకాల...

పీరియడ్స్ రెగ్యూలర్ గా రావడం లేదా?.. ఈ సింపుల్ చిట్కా తో ప్రతినెలా టైమ్ కు వస్తాయి..

ఈరోజుల్లో స్త్రీలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు..అందులోను నెలసరి సమస్యలతో బాధపడుతుంటారు.. చాలా మంది అమ్మాయిలకు నెలసరి క్రమంగా రావడం లేదు..కొంతమందికి రెండు నెలలకొకసారి నెలసరి రావడం, అలాగే రక్తస్రావం కనీసం 5 రోజుల పాటు కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు.. ఈ సమస్య నుంచి...

ఏపీ మహిళల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం

మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని... చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక...

నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో.. మగవారికి ఇంకా ఎక్కువే..

నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది మన భారతీయులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.. మన దేశ సాంప్రదాయానికి ఇది చిహ్నంగా ఉంటుంది.. అయితే, చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు. కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు...

పీరియడ్ వచ్చిన తరువాత ఎన్ని రోజులకు దంపతులు కలవొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

సాదారణంగా ఆడవాళ్లకు పీరియడ్స్ రావడం కామన్..అయితే పీరియడ్స్ తర్వాత ఎన్ని రోజులకు శారీరకంగా కలవాలి అనేది చాలా మందికి తెలియదు..ఒకవేళ కలిస్తే గర్భం వస్తుందేమో.. ఇలాంటి సందేహాలు వస్తుంటాయి.. పీరియడ్స్ కు ముందు తర్వాత దంపతులు ఎప్పుడూ కలవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పీరియడ్స్ ముందు శృంగారం చేయుట వలన యూరినరీ ట్రాక్...

భర్తలను కూల్ చేసే టాప్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

మగావాళ్ళ మనసు పెద్దగా ఎవరికీ అర్థం కారు.. కఠినంగానే ఉంటూనే తమ ప్రేమను చూపిస్తారు.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం..పెళ్లయిన తర్వాత మగవాళ్లను అర్థం చేసుకోవడం అంత సాధారణమైన పద్దతి కాదు. అతను నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేకపోయాడు. దేవుడు...

అబ్బాయిలు అమ్మాయిలలో ఎక్కువగా కోరుకొనేవి ఏంటో తెలుసా?

సాదారణంగా స్త్రీల నుంచి కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే పొందుతారని అనుకుంటారు.. మనకు సినిమాల్లోనూ ఎక్కువగా చూపిస్తుంటారు. పురుషులు స్త్రీల నుంచి కోరుకునేది కేవలం శారీరక తృప్తి, శృంగారం మాత్రమే కాదు అంతకు మించినవి చాలా ఉన్నాయని కొందరు అంటున్నారు.. పురుషులు ఆడవాళ్ల నుంచి కేవలం కోరుకొనేది శృంగారం మాత్రమే కాదు. చాలానే ఉన్నాయి...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే...
- Advertisement -

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...