womens

రేపిస్టుల‌కు ఆడాళ్లు కోప‌రేట్ చేయండి… డైరెక్ట‌ర్ శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం దేశంలో వ‌రుస‌గా జ‌రుగుతోన్న అత్యాచారాల‌పై ఎవ‌రికి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీలు.. అటు సినిమా వాళ్లు... ఇటు రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రికి వారు అత్యాచార నిందితుల‌కు క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. తాజాగా దిశా సంఘ‌ట‌న‌తో దేశం అంతా ఉలిక్కిప‌డింది. ఆ వెంట‌నే మ‌రో నాలుగైదు ఇదే త‌ర‌హా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దిశా...

మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ కిషన్ రెడ్డి విన్న‌పం..

దిశ ఉదంతం దేశవ్యాప్తంగా యువతలో ఉద్యమాన్ని రగిల్చిన వేళ, నేడు కూడా పార్లమెంట్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "దేశంలోని మహిళలతో పాటు ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ 112...

అమ్మాయిలూ అమెరికాలో వద్దు… వచ్చేయండి…!

తమ పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు.. అమెరికాలో చదువుకుంటున్నారు.. అమెరికా సంబంధం.. ఇలా అమెరికా అంటేనే అదో స్టేటస్‌లా ఫీలయ్యేవారు గతంలో.. కానీ పరిస్థిలు మారిపోయాయ్‌ ఇప్పుడు. అమెరికా అంటే పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడంలో లేదిప్పుడు. ముఖ్యంగా అమ్మాయిల్ని అమెరికాలో ఉంచేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.. దానికి చాలా కారణాలే ఉన్నాయి. అమెరికాలో తమ అమ్మాయిలు ఉండటం......

మహిళా తహసిల్దార్లు ఇక‌పై ‘పెప్పర్ స్ప్రే’తో…

రోజు రోజుకి మహిళలపై దాడులు హత్యలు హత్యచారాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవ‌ల‌ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన‌ విషయం తెలిసిందే. ఓ రైతు లంచం అడిగిందంటూ విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశాడు. అయితే మహిళా...

గోదావరి జిల్లాల నుంచి మహిళలు అక్కడికే ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు…?

గోదావరి జిల్లాలు" పచ్చదనానికి పెట్టింది పేరు. కొబ్బరి చెట్లు, వరిపొలాలు, బత్తాయి తోటలు ఇలా రకరకాల పంటలతో ఎప్పుడు పచ్చదనంతో కనిపిస్తూ ఉంటాయి. వందల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. తమ బిడ్డలకు వారసత్వంగా వ్యవసాయాన్నే ఇస్తూ ఉంటారు. ఇక అక్కడ వ్యవసాయ కూలీలకు నిత్యం పని ఉంటూ ఉంటుంది. రైతులు ఎప్పుడూ...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...