ys sharmila
Telangana - తెలంగాణ
బంగారు తునక అని చెప్పి, ప్రజల రక్తం పిండితున్నారు – వైఎస్ షర్మిల
సిఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చింది మేమే అని గప్పాలు కొడుతున్న కేసీఆర్.. ఉద్యమ ఆశయాలను గౌరవించారా? అని నిలదీశారు. అమరుల కుటుంబాలను పరామర్శించారా? ఉద్యమకారులను ఆదుకున్నారా? మీ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారా? ఉద్యమకారులున్నారా? ఉద్యమంలో దొంగ దీక్షలు చేసింది మీరేనని అగ్రహించారు.
పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయింది...
Telangana - తెలంగాణ
సింహం సింగిల్ గానే వస్తుంది.. ఓట్లను చీల్చుతుంది – వైయస్ షర్మిల
సింహం సింగిల్ గానే వస్తుంది... మాకు వైయస్ఆర్ బొమ్మ ఉందని షర్మిలా అన్నారు. వైయస్ఆర్ అనే పేరుంది. వైయస్ఆర్ అనే మూడు అక్షరాలు ఉన్నాయి. వైయస్ఆర్ సంక్షేమ పాలనే మా ఆస్తి. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు చీలుస్తామని హెచ్చరించారు. పేదవాడి పక్షాన నిలుస్తాం. పేదవాడి పక్షాన పోరాటం చేస్తామని.. పేదవాడికి వైయస్ఆర్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో మేము పార్టీ పెట్టడానికి కారణం కెసిఅరే: షర్మిల
అన్న మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ స్థాపించుకొవాలంటూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు.దీనికి షర్మిల ఘాటుగానే సమాధానం ఇచ్చారు.అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టలేదు అంటూ వివరణ ఇచ్చారు.తము పార్టీ పెట్టడానికి కారణం నీ అయ్యా కేసీఆర్ గారేనని...
Telangana - తెలంగాణ
తెరవెనుక పొత్తు అంటూ కేటీఆర్ కు షర్మిల కౌంటర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఏంటని.. షర్మిల లాంటి వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చింది. అన్న...
Telangana - తెలంగాణ
తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కునేలకు రాసి వెళ్లిపోతా – షర్మిలా
తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కునేలకు రాసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిలా ఫైర్ అయ్యారు. పికపాక నియోజకవర్గంలో ప్రాజెక్టులున్నా నీళ్లు ఇవ్వడం లేదు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం కోసం నేటికీ దీక్షలు చేస్తున్నారన్నారు. రూ.3వేల కోట్ల లాభాలతో నడిచే సింగరేణిని, రూ.8వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నా.. స్థానికులకు మాత్రం...
Telangana - తెలంగాణ
టిఆర్ఎస్ ప్రభుత్యం..దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం – షర్మిల
టిఆర్ఎస్ ప్రభుత్యం..దోపిడి రాజ్యం,దొంగల రాజ్యం అని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి హయాంలోపొడు భూములకు హక్కు కల్పిస్తే.. ఈ పాలనలో పొడు సాగు భూములను లాగేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో 21 మందిని జైల్లో పెట్టారు..మహిళలను చూడకుండా చంటి బిడ్డల తల్లులనే కనికరం చూడకుండా సంకెళ్లు వేశారని వెల్లడించారు.
బ్రతిమిలాడిన మంచినీళ్లు...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ ది నరం లేని నాలుక.. ఆయన ఊసరవెల్లి : వైయస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట చంద్రశేఖరరావు ది నరం లేని నాలుక అని... ఆయన ఉసరవెల్లి అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏండ్లుగా పోడు రైతులు కన్నీళ్లు పెడుతున్నరు.భూమిని, రైతును వేరుచేస్తే.. తల్లిని,బిడ్డను వేరు చేసినట్టేనని నిప్పులు చెరిగారు.‘ఈ భూమి మాది’అని చెప్పుకునే హక్కు కూడా లేకుండా చేశారు.పోడు రైతులపై దాడులు...
Telangana - తెలంగాణ
ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోంది: వైెఎస్ షర్మిళ
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజకీయం కోసం వాడుకుంటున్నారని... ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ ఆట... అందుకు జీవితాంతం ఓటేయాలట అంటూ...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ ను చీపురు, చెప్పులతో కొట్టాలి – వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ ను చెప్పులతో కొట్టాలంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ రైతుగోస ధర్నాలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. మీడియాతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఒక mlc ఉన్నాడని.. వరి ధాన్యం కొంటున్నం కదా అని ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట అంటూ చురకలు అంటించారు.
టీఆర్ఎస్ ను...
Telangana - తెలంగాణ
వైఎస్ షర్మిల పార్టీలో పదవుల జాతర..ఇన్ ఛార్జీల నియామకం
వైఎస్ షర్మిల పార్టీలో పదవుల జాతర షూరు అయింది. పార్టీని బలోపేతం చేసేందుకు.. అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియమించారు వైఎస్ షర్మిల. పార్టీని గ్రామస్థాయిలో.. తీసుకుపోయేందుకు.. ఈ పదవులను భర్తీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు.
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల ఈ క్రింది వారిని అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లుగా నియమించడమైనది.
1....
Latest News
మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడు: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని మోదీకి...
టెక్నాలజీ
మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్తో Moto G52j
మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే...
క్రైమ్
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...