ఎస్‌బీఐ శుభవార్త…రూ.2 లక్షల ప్రయోజనం..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు ఖాతా ఉందా…? అయితే ఈ శుభవార్త మీకోసం. మీకు కనుక స్టేట్ బ్యాంక్ లో జన్ ధన్ అకౌంట్ కలిగి ఉంటె ఇప్పుడు మీకు రూ.2 లక్షల వరకు ప్రయోజనం కలగనుంది. వివరాల లోకి వెళితే… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జన్ ధన్ అకౌంట్ కలిగి ఉంటె ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కలగనుంది. అయితే దీనికి ఒక రూల్ ఉంటుంది.

అదేమిటంటే..? జన్ ధన్ కార్డును 90 రోజుల్లో ఒకసారైన ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే కనుక స్టేట్ బ్యాంక్‌ లో జన్ ధన్ అకౌంట్ కలిగిన వారు పైగా 90 రోజుల్లో ఒకసారైన ఉపయోగించే వారు దీనికి అర్హులు. అప్పుడే మీకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఇలా ఉండగా అదిరిపోయే కార్ ఆఫర్ కూడా ఉంది. టాటా సఫారీ కారు కొనాలని భావించే వారికి స్టేట్ బ్యాంక్ పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. మీరు కనుక కొనుగోలు చెయ్యాలనుకుంటే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ తీసుకుంటే.. వడ్డీ రేటు లో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది. పైగా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news