తెలంగాణాలో దారుణం, పడుకున్న కొడుకుని గొంతు పిసికి చంపిన తల్లి…!

-

కన్న బిడ్డలకు చిన్న కష్టం వస్తే తల్లి తండ్రులు కన్నీరు పెడతారు. తల్లి అయితే తన పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏ కష్టం రానీయకుండా నిత్యం తన బిడ్డలవెంట ఉంటుంది. చిన్న ఆపద వస్తే తల్లడిల్లి పోతు ఉంటారు. కాని ఒక తల్లి మాత్రం తన బిడ్డను దారుణంగా చంపేసింది. ఈ ఘటన తెలంగాణాలో సంచలనం అయింది. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తొర్తి గ్రామంలో దారుణం జరిగింది.

నాలుగేళ్ళ బాలుడు నాగేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమిమట్టు ఆనవాళ్లు ఉన్నాయి. తల్లి హత్య చేసి ఉంటుంది అని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిని అదుపులో కి తీసుకున్న పోలీసులు… ఆమెకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news