తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్లకు కొన్ని సూచనలు చేసింది. పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్లను అనుమతించేది లేదని అధికారులు, పోలీసులు వెల్లడించారు. ఫోన్లను ఇంటివద్దే పెట్టి పోలింగ్ బూతుకు వెళ్లాలని ఈసీ అధికారులు సూచించారు. మొదటి సారి ఓటు వేసేవాళ్లు కూడా ఈ సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడించారు.
ఓటు వేసేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకూడదు..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏప్రిల్లో తిరుమల శ్రీవారికి భారీగా సమకూరిన హుండీ ఆదాయం.. ఏకంగా వంద కోట్లు పైనే
తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి.....
వేసవిలో ఈ ఆహారాలను కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవు
వేసవిలో మండే వేడితో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది....
బూతులు తిట్టే వాళ్లను మోకాళ్ల పై కూర్చోబెడతాం : పవన్ కళ్యాణ్
బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్...
Anji N -