భారతీయ బ్యాంకులకు వేలకు వేల కోట్లు రుణాలు ఎగవేసిన విజయమాల్య ప్రస్తుతం లండన్ లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.దివాలా చర్యల్లో భాగంగా కోర్టులో ఆస్తులను జప్తు చేయడం వల్ల తన వ్యయాలు, కోర్టు ఖర్చులకోసం నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు మాల్య స్వయంగా తెలిపారు. ఈ మేరకు కొద్దిగా నిధులు పొందేందుకు అనుమతించాలని బ్రిటన్ హైకోర్టును కోరగా ఖర్చులకోసం 2.3 కోట్లు తీసుకునేందుకు న్యాయస్థానం ఓకే చెప్పింది
ఖర్చులకు పైసలు లేవు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
బీజేపీ 400 సీట్లు గెలిస్తే పీఓకేని భారత్ లో విలీనం చేయడమే : అస్సాం సీఎం హిమంత శర్మ
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే,...
Anji N -
పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది కదా? అని అన్నారు. మణిశంకర్ అయ్యర్,...
Anji N -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..!
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు...
Anji N -