చెన్నమనేని పౌరసత్వం : ఎన్నికలకు సిద్ధం కావాలని హైకోర్టు వ్యాఖ్యలు!

-

 

చెన్నమనేని పౌరసత్వ వివాదం పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు. అటు బుక్ లెట్ రూపంలో కోర్టు కు నివేదిక సమర్పించారు పిటీషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు.. 2019 oci కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు తెలిపిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది..Oci దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ జర్మనీ అని పెట్టాడని కోర్టు కు వెల్లడించారు.

Oci కార్డ్ మీద ఇండియాకు వచ్చి జర్మనీ పాస్పోర్ట్ మీద జర్మనీ కి వెళ్తున్నడని కోర్ట్ తెలిపారు న్యాయవాది రవికిరణ్ రావు. 2009 భారత దేశ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కాలపరిమితి ఉండేనని…అతను భారతీయుడు అయితే 2013 లో జర్మనీ పాస్ పోర్ట్ ను 2023 వరకు ఎలా రెన్యూవల్ చేసుకుంటాడని అన్నారు రవికిరణ్…

ఇండియా అయితే ఇండియా పాస్ పోర్ట్ మీదనే ప్రయాణం చేయాలి..కానీ జర్మనీ పాస్ పోర్ట్ మీదనే ప్రయాణాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. మీ oci కార్డ్ లోనే జర్మనీ అని నేషనలిటీ అని ఎలా రాసారని నురమేష్ బాబు తరఫు న్యాయవాదిని ప్రశ్నిచిన హైకోర్టు..ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు సివేసిందిద్దం కావాలని వ్యాఖ్యానించింది. తమ పిటీషనర్ చెన్నమనేని తో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తామన్నారు చెన్నమనేని తరపు న్యాయవాది. ఇక తదుపరి విచారణను ఆగస్టు 24 కు వాయిదా హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news