బీజేపీ ఏపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాజకీయాల్లో కనీస సిద్ధాంతాలు లేకుండా రాజకీయాన్ని వ్యాపారంగా భావించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. దేశ రాజకీయాల నుంచి చంద్రబాబును బహిష్కరించాలని ఆయన తెలిపారు. చంద్రబాబుతో అంటకాగే వాళ్లకు నీతి, నియమాలు లేనట్టే లెక్క అని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్మాణం చేస్తానంటున్న అమరావతి కేపిటల్ అంతా బోగస్ అని.. అది ఒక రియల్ ఎస్టేట్ దందా అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
దేశ రాజకీయాల నుంచి చంద్రబాబును బహిష్కరించాలి: సోము వీర్రాజు
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
తెలంగాణలో అర్థరాత్రి వరకు పోలింగ్… కమలవికాసమే అంటున్న విశ్లేషకులు
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.చిన్న చిన్న సంఘటనలు...
రాహుల్తో లైవ్ డిబేట్ కు బీజేపీ రెడీ.. యువ నాయకుడికి ఛాన్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో లైవ్ డిబేట్కు బీజేపీ గ్రీన్ సిగ్నల్...
3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా : డీకే అరుణ
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి...
Ganesh -