మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. స్థిరంగా న‌మోదైన‌ బంగారం ధ‌ర‌లు

-

బంగారం… ఈ వ‌స్తువు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బంగారం కొనేందుకు.. ప్ర‌తీ ఒక్కరు ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా మ‌న దేశంలోని మ‌హిళ‌లు… బంగారం కొనేందుకు ఎగ‌బ‌డ‌తారు. ఏదైనా.. పండుగ‌లు వ‌స్తే చాలు… క‌చ్చితంగా బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే… ఇలాంటిది ప్ర‌పంచ వ్యాప్తంగా… బంగారం ధ‌ర‌లు ఎగిసి ప‌డుతున్నాయి.

క‌రోనా వ్యాప్తి అనంత‌రం.. బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. అయితే.. తాజాగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా న‌మోదు అయ్యాయి. హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర‌లు ప‌రిశీలిస్తే… హై దరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 44,760 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వ‌ద్ద 48,830 కి చేరుకుంది. బంగారం ధరలు స్థిరంగా న‌మోదు కాగా… వెండి ధరలు మాత్రం కాస్త పెరిగి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 100 పెరిగి పోయి.. 65, 600 లకు చేరుకుంది. బంగారం మరో రెండు రోజుల్లో ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news