విజయవాడ సమీపంలోని పాపవినాశనం వద్ద శనివారం కాల్వలో గల్లంతైన ఎస్సై వంశీ మృతదేహం చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద ఆదివారం తెల్లవారుజాముల లభ్యమైంది. అవనిగడ్డ కోడూరులో తల్లిని దించడానికి వెళ్తూ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో తల్లిని కాపాడి కారుతో పాటు వంశీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సైగా వంశీ విధులు నిర్వహిస్తున్నారు. వంశీ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.
ఎస్సై మృతదేహం లభ్యం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీనే…కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఏ...
Ganesh -
IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -
పుష్ప-2లో అనసూయ లుక్ రివీల్ చేసిన మేకర్స్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా...
Ganesh -