ఏపీలో కొత్త‌గా 103 క‌రోనా కేసులు, రెండు మ‌ర‌ణాలు న‌మోదు

-

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు త‌గ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 103 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2076077 కి పెరిగింది. ఇక కోవిడ్ వల్ల కృష్నా లో ఇద్ద‌రు మరణిం చారు.

carona ap
carona ap

దీంతో క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14483 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 175 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 28,670 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,10,67,410 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2060236 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news