ఇండియాలో భారీగా పెరిగిన కరోనా ..కొత్తగా 33,750 కేసులు, 123 మరణాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఇప్పుడు 30 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 33,750 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,22,882 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,45,582 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 123 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,81,893 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,846 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,95,407 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,45,68,89,306 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 23,30,706 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news