గాజులపేట కాలనీకి చెందిన ఫర్హానాబేగం నిజామాబాద్ చెందిన వాజిద్ఖాన్ అనే వ్యక్తితో 2016లో వివాహం జరిగింది. వీరికి 15 నెలల పాప ఉంది. ఆమె భర్త కొద్ది రోజులు బాగానే ఉండి తరవాత వీరి మధ్యన వంటలు సరిగా చేయడంలేదని, బట్టలు సరిగా ఉతకడంలేదని, చిన్నచిన్న విషయాలకు గొడవలు చేస్తూ ఉండేవాడు. ఈ విషయంలో భర్త మారడం లేదని, ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయిందని మృతురాలి అన్న అలీ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
భర్తవేధింపులు భరించలేక.. భార్య ఆత్మహత్య
By Naga Babu
-
Previous article
Next article