వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోన లక్షణాలు ఉండడంతో టెస్టులు చేశారు. వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రేపు కొంత మంది రిపోర్ట్ రావాల్సి ఉండగా, మిగిలిన వారిలో టెన్షన్ మొదలైంది. వచ్చిన వారిని ఐసోలేషన్లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో కరోనా కలకలం’
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -