వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం మరో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ నిర్దారణ అయినట్లు సమాచారం. శనివారం నుంచి కాలేజ్లో కరోనా కలవరం మొదలైంది. ఒకే రోజు 17మంది మెడికల్ స్టూడెంట్స్కు కరోనా ప్రబలగా, ఆ సంఖ్య ప్రస్తుతం 23కు చేరింది. టెస్టులు చేస్తున్నందున ఇంకా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు.
కేఎంసీలో మరో ఐదుగురికి కోవిడ్
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...