బిజెపి నాయకులపై మంత్రి ఎర్రబెల్లి విమర్శలు

-

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

BJP నాయకులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. టూరిస్టులుగా రాష్ట్రానికి వ‌స్తున్న ఫ్ల‌వ‌రిస్టులు అవ‌గాహ‌న లేమితో ఫూలిష్‌గా మాట్లాడుతున్నారని, ఇటువంటి మాటలు మానుకోవాల‌ని హితవుపలికారు. స్థానిక బిజెపి నేత‌లు ఇచ్చిన ప్రాంప్టింగ్‌ని జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రల నాయకలు తు.చ‌ త‌ప్ప‌కుండా చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news