ఈనెల 13వ తేదీ (గురువారం)న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాజీపేటలోని శ్వేతర్క దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం కల్పించ బడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజున ఉ.5గం. నుంచి మ.12 వరకు, తిరిగి సా.6గం.నుంచి 8గం. వరకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
ఈనెల 13న స్వామివారి ఉత్తర ద్వార దర్శనం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...