నేటి(గురువారం) నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర మొదలుకానుంది. నేడు ధ్వజారోహన కార్యక్రమం, 14న భోగి పర్వదినం, 15న మకర సంక్రాంతి రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాది వరకు జాతర కొనసాగడం ఈ ఆలయ ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన ఐలోనిలో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. హన్మకొండ, వరంగల్ నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
నేటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభం
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...