సీఎం కేసీఆర్‌పై హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కీసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ ఈరోజు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉన్నతమైన హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన KCRపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news