ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. హరికృష్ణ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రటిస్తూ… రేపు జరగనున్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి నందమూరి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..కేసీఆర్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..మే 7 నుంచే ఎంసెట్ ఎంట్రన్స్
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..మే 7 నుంచే ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభం...
చంద్రబాబుకు ఓటేస్తే…గోవిందా, గోవిందా – సీఎం జగన్
చంద్రబాబుకు ఓటేస్తే...గోవిందా, గోవిందా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్. అనకాపల్లి...
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజలు రోడ్డు మీదపడ్డారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలవల్ల ప్రజలు రోడ్డు మీద పడ్డారని...