హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన హనీఫా(40) బావిలో శవమై తేలిందని CI శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త జమీల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. జమీల్ ఇంటి పక్కనే ఉన్న CC కెమెరాలను పరిశీలించి బావిలో నీటిని తోడించగా అందులో హనీఫా శవం లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు CI తెలిపారు.
Karimnagar: బావిలో పడి వివాహిత మృతి
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...