విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(21)ప్రెవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మొన్న అర్ధరాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం అతడి కోసం గాలించగా, చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...
గర్భిణీని ఆత్యహత్య
భీమారం బ్యాంక్ కాలనీలో గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాంక్...