ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో ఏపీలో వైఎస్సార్సీపీ 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జనసేన ఒక్క స్థానంలో లీడ్లో ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో వెనుకంజలో ఉన్నారు. అమలాపురం, నర్సన్నపేట, నర్సీపట్నం, పెందుర్తి, దర్శి, తణుకులో వైసీపీ లీడ్లో ఉంది. కుప్పంలో రెండో రౌండ్లో చంద్రబాబు ముందంజలో ఉన్నారు.
143 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. ఎన్నికల సంఘం గ్రీన్...
Ganesh -
అధికారుల తీరు చూస్తుంటే వైసీపీకి కొమ్ముకాస్తున్నట్టు ఉంది… కూటమి అభ్యర్థుల ఆందోళన
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని...
Ganesh -
కల్యాణలక్ష్మి పథకానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక...
Ganesh -