లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. తర్వాత ఈవీఎం లెక్కింపును చేపట్టారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఏపీలో వైఎస్సార్సీపీ లీడ్లో ఉంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గంలో మాత్రం.. జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి.. ఏపీలో వైఎస్సార్సీపీ 81 లీడ్లో, టీడీపీ 23, జనసేక 1 లీడ్లో ఉంది. లోక్సభ లెక్కింపులో వైఎస్సార్సీపీ 6, టీడీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.
ముమ్ముడివరం జనసేన అభ్యర్థి ముందంజ
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చనున్నారు : రాజ్ నాథ్ సింగ్
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల...
Ganesh -
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదు.. కన్నాల బాబు : జనసేనాని
జగన్కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జనసేన అధినేత...
Ganesh -
ప్రతి క్షణం ప్రజల కోసం.. ప్రతి క్షణం ప్రగతి కోసం : కేసిఆర్
తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని...
Ganesh -