జగన్ ట్రాపులో పడకుంటే..చంద్రబాబు బీజేపీతోనే ఉండేవారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం కోసం చంద్రబాబు అదనంగా అడిగిన రూ. 25 వేల కోట్లనే ఇప్పుడు జగన్ అడుగుతున్నారని.. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిందా..? అని ఫైర్ అయ్యారు.