గజ్వేల్ లో మాతాశిశు ఆస్పత్రి…

-

గజ్వేల్ లో మాతా శిశు ఆస్పత్రి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 31.69 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంబంధిత విషయాలపై ఇటీవల మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వూలను జారీచేసింది. ఈ నిర్ణయంతో గజ్వేల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news