ఆంటీతో ప్రేమ..భర్తలేని సమయంలో శృంగారం.. చివరకి !

-

పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం తీరని విషాదాంతం అయింది. పెద్దల మందలింపుతో విరక్తి చెంది ఇద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధావనగేరే జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులో నివాసం ఉంటున్న చరణ్(23),అక్కడే వివాహిత అయిన నాగరత్నతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది.

ఈ విషయం నాగరత్న భర్త ప్రసన్న కుమార్ కు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా వారు తమ గాడ ప్రేమను కొనసాగించారు. ఇద్దరు కలిసి చనిపోదామనుకొని నిర్ణయించుకొని, నాలుగు రోజుల క్రితం పల్సర్ బైక్ తీసుకొని ఇల్లు వదిలి పారిపోయి వచ్చారు. చరణ్ తన స్నేహితునికి ఫోన్ చేసి తాము దావనగేరే జిల్లా బెంకికేరే గ్రామ సమీపంలోని చెరువులో దూకి చనిపోతున్నామని చెప్పాడు. ఈ ఘటనపై చిన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చెరువులో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news