విద్యార్థులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విద్యాసంస్థలు బంద్‌

-

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యార్ధులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఉన్నటు వంటి.. విద్యాసంస్థలు అన్నియూ బంద్‌ కానున్నాయి. ఏబీవీపీ బంద్‌ కాల్‌ ఇచ్చిన నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఉన్నటు వంటి.. విద్యాసంస్థలు అన్నియూ బంద్‌ కానున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పెండింగ్‌ ఉన్నటు వంటి వసతి, విద్యా దీవెన బకాయిలు విడుదల చేయాలని, మెస్‌ ఛార్జీలు పెంచాలని, పుస్తకాలు, యూనిఫామ్‌ లు ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే.. ఇవాళ్టి బంద్‌ ను జయప్రదం చేయాలని కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్‌ కాలేజీలను నియంత్రించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇంటర్‌ కాలేజీల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news