BREAKING : ఫ్యాన్స్ కు బిగ్ రిలీఫ్..ఇండియా-పాక్ మ్యాచ్ కు తప్పిన వాన గండం !

-

India vs Pakistan : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇ వాళ ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌ గెలిచి.. పాక్‌ ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన ఉవ్వళ్లూరుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు ఇవాళ జరుగనుండగా.. ఇవాళ మెల్‌ బోర్న్‌ లో అస్సలు వర్షం పడదని.. పడినా.. ఒక 20 నిమిషాలు మాత్రమే మ్యాచ్‌ కు అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపిందని సమచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news