BREAKING : ఈడీ ఆఫీస్ కు మంత్రి తలసాని PA !

-

క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు డిసిసిబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి,తలసాని పిఏ హరీష్. రానున్నారు. అంతే కాదు, మరికొందరు వ్యాపారులను సైతం విచారించనుంది ఈడీ.

అటు ఇప్పటికే విచారణ కు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ..విచారణ మద్యలో అనారోగ్యం పాలైన ఎల్ రమణ, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను విచారించిన ఈడీ..ఫెమా నిబంధనల ఉల్లంఘన పై ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. హవాలా నగదు చెల్లింపు లపై ఈడీ ఆరా తీస్తున్నారు. ఈ నేథ్యంలోనే ఇవాళ ఈడీ ఆఫీస్ కు మంత్రి తలసాని PA వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news